ఈమధ్య ఇలాంటి వార్తలు సాదరణమై పోయాయి. ఎన్నో ఆశలతో అమెరికాకెల్లిన విద్యా కుసుమాలు నేల రాలుతున్నాయి.
కేవలం డబ్బుల కోసం బ్లాక్స్ మనుషులను చంపేస్తున్నారు. పార్ట్ టైం పని చేసేవాళ్ళు అందునా ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా చనిపోతున్నారు. ఇది ఎందుకో నేను కారణాలు అన్వేషించటం లేదుకాని అమెరికాలో వున్న భారతీయులు జాగ్రత్తగా వుండాలని కోరుకుంటున్నా.
ఉన్నత విద్య కొరకో లేక డబ్బు సంపాదనకొరకో వెళ్ళిన వాళ్ళు తమ చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించుకొని పార్ట్ టైం జాబ్స్ చేయవలసిందిగా మనవి. ఏ చిన్న పొరపాట్లకు తావివ్వకుండా మీ కెరీర్ని మలుచుకోండి. కన్నవారికి మరియు బందువులకు కడుపు కోత మిగల్చవద్దు.
ఇలాంటి సంఘటనలు మరళా జరగకూడదని భగవంతున్ని ప్రార్థిస్తున్నా.
PS:
Regarding the news about Mr.Arun Kumar Narote who was shot dead last night. May his soul rest in peace.